Tollywood: బీచ్ లో హల్చల్ చేస్తున్న టాలీవుడ్ బ్యూటీస్..మీరు ఓ లుక్కేయండి టాలీవుడ్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, నటి మంచు లక్ష్మి విదేశాల్లో తెగ సందడి చేస్తున్నారు. బీచ్ లో హల్ చల్ చేస్తూ ఫొటోస్ కు పోజులు ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి. By Jyoshna Sappogula 11 Jan 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Tollywood Actors: టాలీవుడ్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, నటి మంచు లక్ష్మి, విదేశాల్లో తెగ సందడి చేస్తున్నారు. బీచ్ లో హల్ చల్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూ అగ్ర హీరోలతో నటిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రాగ్యా జైస్వాల్. ఆ తరువాత ఫ్యాన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినీయర్ హీరో బాలకృష్ణ `అఖండ` చిత్రంతో బిగ్ బ్రేక్ ఇచ్చింది. మోహన్ బాబు కూతురిగానే కాకుండా నటిగా తనకంటూ పాపులారిటీ తెచ్చుకుంది మంచు లక్ష్మి. పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని కూడా మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ పై కన్నేంది ఈ బ్యూటీ. రిసెంట్ గా ముంబైలో తనకు నచ్చిన విధంగా ఉండే ఓ ఇల్లు తీసుకున్నారు. Also read:అత్తింట్లో కృష్ణ సందడి..నటిస్తోన్న ముకుంద..! #manchu-lakshmi #pragya-jaiswal #rakul-preet-singh సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి