AP: అర్ధరాత్రి దొంగలు హల్చల్.. వ్యాపార దుకాణాల్లో దొంగతనం చేసేందుకు.. కాకినాడ జిల్లా తుని పట్టణంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. మసీదు సెంటర్ దగ్గర ఉన్న వ్యాపార దుకాణాల్లో దొంగతనం చేసేందుకు యువకుల ముఠా యత్నించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్ట్ అయ్యాయి. By Jyoshna Sappogula 13 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kakinada: కాకినాడ జిల్లా తుని పట్టణంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. మసీదు సెంటర్ దగ్గర ఉన్న వ్యాపార దుకాణాల్లో దొంగతనం చేసేందుకు యువకుల ముఠా యత్నించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్ట్ అయ్యాయి. ఇటీవలే జరిగిన వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి సమయాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు. #kakinada సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి