YCP: నిర్మానుషంగా వైసీపీ సోషల్ మీడియా.. అజ్ఞాతంలో సజ్జల భార్గవ రెడ్డి.! తాడేపల్లిలోని వైసీపీ సోషల్ మీడియా విభాగం మొత్తం ఖాళీ అయింది. ఎన్నికల ఫలితాలు రాకముందే కంప్యూటర్స్, ఫైల్స్ సర్దేసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం తాడేపల్లి లోని వైసీపీ సోషల్ మీడియా కార్యాలయం నిర్మానుషంగా మారింది. By Jyoshna Sappogula 07 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YCP: తాడేపల్లిలోని వైసీపీ సోషల్ మీడియా విభాగం మొత్తం ఖాళీ అయింది. ఎన్నికల ఫలితాలు రాకముందే కంప్యూటర్స్, ఫైల్స్ సర్దేసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం తాడేపల్లి లోని వైసీపీ సోషల్ మీడియా కార్యాలయం నిర్మానుషంగా మారింది. సోషల్ మీడియా ఇన్చార్జిగా ఉన్న సజ్జల భార్గవ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నట్టు సమాచారం. #ycp సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి