చెస్ ఛాంపియన్ షిప్ లో గెలిచేందుకు విషప్రయోగం చేసిన క్రీడాకారిణి..రికార్డయిన సీసీటీవి దృశ్యాలు!

చెస్ ఛాంపియన్ షిప్ లో చెస్ బోర్డుపై విషప్రయోం చేసిన రష్యా క్రీడాకారిణిని పోలీసులు అరెస్ట్ చేశారు.రష్యాలోని మఖచ్కలాలో అబకరోవా అనే యువతి, ఉమైఖానత్ చెస్ పోటీలలో తలపడింది. కొద్ది సేపటికి ఉమైఖానత్ అస్వస్థతకు గురవటంతో రిఫరీ హాస్పిటల్ కు తరిలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
చెస్ ఛాంపియన్ షిప్ లో గెలిచేందుకు విషప్రయోగం చేసిన క్రీడాకారిణి..రికార్డయిన సీసీటీవి దృశ్యాలు!

చెస్ ఛాంపియన్ షిప్ లో చెస్ బోర్డుపై విషం కలిపిన రష్యా క్రీడాకారిణిని పోలీసులు అరెస్ట్ చేశారు.రష్యాలోని మఖచ్కలాలో అబకరోవా అనే యువతి, ఉమైఖానత్ చెస్ పోటీలలో తలపడింది. కొద్ది సేపటికి ఉమైఖానత్ అస్వస్థతకు గురవటంతో రిఫరీ హాస్పిటల్ కు తరిలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు..

దీంతో రిఫరీకి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడున్న నిఘా కెమెరాను పరిశీలించారు.అందులో అమీనా అబకరోవా చెస్ మ్యాచ్ జరిగే ప్రదేశానికి వెళ్లి ఉమైఖానత్ ఉస్మానోవన్ కూర్చున్న చోట ఏదో చేసిన పని సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఆ తర్వాత చెస్‌పోర్ట్, చదరంగం నాణేన్ని అధికారులు పరిశీలించగా, అది పాదరసంతో కలిపి ఉందని కనుగొన్నారు, దీని వలన ఉమిఖానత్ ఒస్మానోవో అనారోగ్యం పాలయ్యారు. దీంతో అమీనా అబకరోవాను పోలీసులు అరెస్టు చేశారు. ఓస్మానోవోకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఉమైఖానత్ పాదరసం పూసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.అమీనా అబకరోవా నేరం రుజువైతే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime: ఎంత పనిచేశావ్ రా.. శత్రువు ఇంటికెళ్లిందని 5ఏళ్ల కూతురిని చంపి, 4 ముక్కలుగా నరికిన తండ్రి!

ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో ఘోరం జరిగింది. తనతో గొడవపడిన వ్యక్తి ఇంటికి వెళ్లిందనే కోపంతో ఐదేళ్ల కూతురిని గొంతు నులిమి చంపేశాడు ఓ తండ్రి. ఆ తర్వాత కూతురి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికేశాడు. మిస్సింగ్ కేసు పెట్టేందుకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. 

New Update
CRIME : కసాయి భార్య.. ప్రియుడి మోజులో కట్టుకున్నవాడిపై దారుణం

UttarPradesh Father kills 5year old daughter

Crime news: ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో ఘోరం జరిగింది. తనతో గొడవపడిన వ్యక్తి ఇంటికి వెళ్లిందనే కోపంతో ఐదేళ్ల కూతురిని గొంతు నులిమి చంపేశాడు ఓ తండ్రి. ఆ తర్వాత కూతురి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికేశాడు. మిస్సింగ్ కేసు పెట్టేందుకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. 

పక్కింటి రాముతో గొడవ..

ఈ మేరకు సీతాపూర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహిత్ మిశ్రాకు తన పక్కింటి రాముతో గొడవ అయింది. అయితే కూతురుకు వారి ఇంటికి వెళ్లొద్దని చెప్పాడు. అయినా ఆమె వెళ్లడంతో ఆగ్రహానికి గురై దారుణానికి పాల్పడ్డాడు. పసిపాపను గొంతుపిసికి చంపి తర్వాత తానే స్వయంగా ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నాలుగు బృందాలుగా ఏర్పడి ఆమె కోసం గాలించారు పోలీసులు.

Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!

ఈ క్రమంలోనే ఓ శరీర భాగాన్ని గుర్తించారు. మరో రోజు అవశేషాలన్నీ లభించాయి. ఆ బాలిక హత్యకు గురైనట్లు నిర్ధారించారు. మిశ్రాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడని పోలీసు సూపరింటెండెంట్ ప్రవీణ్ రంజన్ సింగ్ చెప్పారు. తన కూతురిని చంపి శవాన్ని ముక్కులు చేసి పడేసినట్లు అంగీకరించాడని ఏఎస్పీ సింగ్ తెలిపారు.

Also Read: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు

ఇక రాము కుటుంబానికి తన కూతురు చాలా సన్నిహితంగా ఉండేదని మిశ్రా చెప్పాడు. కొద్ది రోజుల క్రితం ఇరు కుటుంబాల మధ్య గొడవ జరగడంతో మాట్లాడుకోవడం మానేశామని, రాము ఇంటికి వెళ్లొద్దని పలుమార్లు హెచ్చరించినా ఆడుకోవడానికి అక్కడికే వెళ్లినట్లు తెలిపాడు. 
రాము ఇంటి నుంచి తిరిగి రావడాన్ని చూసి తట్టుకోలేకపోయా. నాకు కోపం తెప్పించింది. ఆవేశంలో బైక్ పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె బట్టలతో గొంతు నులిమి చంపేశా. అక్కడే నాలుగు ముక్కలుగా నరికి పంట పొలంలో పడేశాని దర్యాప్తులో మిశ్రా చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. 

Advertisment
Advertisment
Advertisment