Maoists: మరో 41 మంది మావోయిస్టుల సరెండర్
మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 41 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. వాళ్ల నుంచి 24 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 41 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. వాళ్ల నుంచి 24 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
ఓ పేద విద్యార్థిని చదువు కోసం మాజీమంత్రి హరీశ్రావు మంచి మనుసును చాటుకున్నారు. ఆ యువతి పీజీ వైద్య విద్య కోసం ఏకంగా తన సొంత ఇంటినే తనఖా పెట్టారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణలోని భూములకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. హైదరాబాద్లోని వనస్థలిపురం సమీపంలో సాహెబ్నగర్ వద్ద ఉన్న రూ.15 వేల కోట్ల విలువైన భూములు తెలంగాణ అటవీశాఖదేనని స్పష్టం చేసింది.
సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీయే అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలోనే తాజగా సీఎం రేవంత్ రేవంత్ దీనిపై మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్కు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ. ఇదే వేడిలో మునిసిపల్ ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తోంది. అన్నీ కుదిరితే 2026 జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే.. దాని కోసం బీసీ రిజర్వేషన్ అంశం పరిశీలిస్తోంది.
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిసాయి. 31 జిల్లాల్లోని 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్, 3,502 స్థానాల్లో BRS గెలుపొందింది. బీజేపీ 688.. ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు.
దాదాపు 2 దశాబ్దాలుగా పెండింగ్ పిటిషన్లపై సమాధానం దాఖలు చేయని రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా గతంలో జారీ చేసిన GO 45పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల విచారణ సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఈ విడుతలో భాగంగా 3752 గ్రామాలకు, 28410 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది , వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీ చేశారు.