BRS నాయకులపై అక్రమ కేసులు పెట్టే వారికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. కేసీఆర్ అంత మంచోడిని కాదని కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ సన్నాహక సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదివారం కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
అధికార పార్టీ రాజకీయ నాయకులు చెప్పినట్లు విని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బంది పెడుతున్న అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను హింసిస్తున్న అధికారులు, పోలీసులకు మా పార్టీ అధికారంలో రాగానే వారికి బుద్ధి చెబుతామని అన్నారు. అప్పుడు వారిని కేసీఆర్ వదిలేసినా.. నేను విడిచిపెట్టనని కార్యకర్తలకు దైర్ఘ్యం చెప్పారు. ఆయన కేసీఆర్ అంత మంచోడిని కాదని అన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ సన్నాహక సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదివారం కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు రెండే అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదిలిపెట్టమని అన్నారు. ఈ సందర్భంగా తాను కేసీఆర్ అంత మంచోడు కాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అని ఆయన చెప్పారు.
బీఆర్ఎస్ నాయకులను చూసి అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయని అన్నారు. బండి సంజయ్ను ఏది అడిగినా శివం, శవం ముచ్చట చెప్పారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్కు బీదర్లొ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. కర్ణాటకలో బీజేపీనే అధికారంలో ఉందని మర్చి పోయావా అని బండి సంజయ్ను కేటీఆర్ ప్రశ్నించారు. అయోధ్య తలంబ్రాల పేరిట సెంటిమెంట్కి తెరలేపారని ఆయన అన్నారు. బడి, గుడి ఊదైనా బీఆర్ఎస్ నాయకునే కట్టారని చెప్పుకొచ్చారు.
నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు : KTR
BRS నాయకులపై అక్రమ కేసులు పెట్టే వారికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. కేసీఆర్ అంత మంచోడిని కాదని కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ సన్నాహక సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదివారం కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
KTR
అధికార పార్టీ రాజకీయ నాయకులు చెప్పినట్లు విని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బంది పెడుతున్న అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను హింసిస్తున్న అధికారులు, పోలీసులకు మా పార్టీ అధికారంలో రాగానే వారికి బుద్ధి చెబుతామని అన్నారు. అప్పుడు వారిని కేసీఆర్ వదిలేసినా.. నేను విడిచిపెట్టనని కార్యకర్తలకు దైర్ఘ్యం చెప్పారు. ఆయన కేసీఆర్ అంత మంచోడిని కాదని అన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ సన్నాహక సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదివారం కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు రెండే అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదిలిపెట్టమని అన్నారు. ఈ సందర్భంగా తాను కేసీఆర్ అంత మంచోడు కాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అని ఆయన చెప్పారు.
Also read: Meerut Murder case: జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్
బీఆర్ఎస్ నాయకులను చూసి అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయని అన్నారు. బండి సంజయ్ను ఏది అడిగినా శివం, శవం ముచ్చట చెప్పారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్కు బీదర్లొ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. కర్ణాటకలో బీజేపీనే అధికారంలో ఉందని మర్చి పోయావా అని బండి సంజయ్ను కేటీఆర్ ప్రశ్నించారు. అయోధ్య తలంబ్రాల పేరిట సెంటిమెంట్కి తెరలేపారని ఆయన అన్నారు. బడి, గుడి ఊదైనా బీఆర్ఎస్ నాయకునే కట్టారని చెప్పుకొచ్చారు.
Also read: AC explosion: ఇంట్లో AC పేలి ఫ్యామిలీలో నలుగురు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
Telangana Crime: హెల్త్ సూపర్ వైజర్ ని నరికి చంపిన దుండగులు!
మహబూబాబాద్ జిల్లాలో పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. సారథి స్వస్థలం భద్రాచలం. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
HCU భూముల అమ్మకం కుదరదు.. సీఎం రేవంత్ కు కేంద్రం షాక్!
కంచె గచ్చిబౌలిలోని భూములు అమ్మడం కుదరదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
HCUలో హైటెన్షన్.. స్టూడెంట్స్ Vs పోలీస్.. కేటీఆర్, హరీష్ అరెస్ట్!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. భూముల అమ్మకాన్ని నిలిపివేయాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Telangana: మందుబాబులకు గుడ్న్యూస్.. సమ్మర్లో ఫుల్లుగా బీర్లు!
తెలంగాణలో ఇన్స్టంట్ బీర్ కేఫ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్స్టంట్ కేఫ్లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా మందుబాబుల గ్లాసులోకి రాబోతుంది.Short News | Latest News In Telugu | తెలంగాణ
TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
తెలంగాణలో మూడు రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలుపడనున్నాయి. రాజన్న సిరిసిల్ల,ఆదిలాబాద్ జిల్లాల్లో వడగాళ్లు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | మహబూబ్ నగర్ | తెలంగాణ
Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!
దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 32 రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.Short News | Latest News In Telugu | విజయవాడ | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
UPI సేవలు బంద్.. స్టేట్ బ్యాంక్ షాకింగ్ ప్రకటన!
Allu Arjun: ఇకపై మారనున్న అల్లు అర్జున్ పేరు? కొత్త పేరు ఏంటంటే
Telangana Crime: హెల్త్ సూపర్ వైజర్ ని నరికి చంపిన దుండగులు!
Nithyananda : నిత్యానంద స్వామి కన్నుమూత?
HCU భూముల అమ్మకం కుదరదు.. సీఎం రేవంత్ కు కేంద్రం షాక్!