Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం 9 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. నిర్మల్‌ అడిషనల్‌ కలెక్టర్‌గా ఫైజాన్‌ అహ్మద్,హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధాగుప్త, ములుగు అడిషనల్‌ కలెక్టర్‌గా శ్రీజ, సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా పి.గౌతమి, జనగామ అడిషన్‌ కలెక్టర్‌గా పర్మార్ పింకేష్‌కుమార్ ను నియమించింది.

New Update
Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ

Telangana IAS Transferred: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మొన్న పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో 9 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిపాలనా విభాగం కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

బదిలీ అయిన అధికారులు వీరే..

నిర్మల్‌ అడిషనల్‌ కలెక్టర్‌గా ఫైజాన్‌ అహ్మద్
హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధాగుప్త
ములుగు అడిషనల్‌ కలెక్టర్‌గా పి.శ్రీజ
రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా పి.గౌతమి
జనగామ అడిషన్‌ కలెక్టర్‌గా పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్
మహబూబాబాద్ అదనపు కలెక్టర్‌గా లెనిన్‌ వత్సల్ టోప్పో
మహబూబ్‌నగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్‌
వనపర్తి అదనపు కలెక్టర్‌గా సంచిత్‌ గంగ్వార్‌
జయశంకర్ భూపాలపల్లి అదనపు కలెక్టర్‌గా పి.కధీరవన్‌ను నియమించింది ప్రభుత్వం. ఈ స్థానాల్లోని కలెక్టర్లను బదిలీ చేసింది.

publive-image

Also Read:

మేడారం జాతర ఎప్పటినుంచంటే.. వివరాలివే..

మావోయిస్టులకు బిగ్ షాక్.. ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతం..?

Advertisment
Advertisment
తాజా కథనాలు