ప్రియాంకా గాంధీని కలిసిన సీఎం, మంత్రులు

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారు వివరించినట్లు తెలుస్తోంది.

New Update
ప్రియాంకా గాంధీని కలిసిన సీఎం, మంత్రులు
Advertisment
Advertisment
తాజా కథనాలు