Hyderabad: రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోమ్.. హాజరైన సీఎం దంపతులు..

సికింద్రాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో ఎట్‌ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

New Update
Hyderabad: రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోమ్.. హాజరైన సీఎం దంపతులు..

At Home reception at Rashtrapati Nilayam: సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ హాజరయ్యారు. ఇక విపక్ష నేతలు.. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

రాష్ట్రపతితో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..

ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై..

బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన నేతలు..


Also Read:

ఒకే ఒక్క క్లిక్.. కట్ చేస్తే రూ. 17 లక్షల ఫసక్.. అసలేమైందంటే..

పార్టీ కోసం వెయ్యి కోట్లు అడిగాడు.. జేడీపై కేఏపాల్ సంచలన ఆరోపణలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు