Lokesh: లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎవరెవరంటే? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా భారీ మెజారిటితో ఘన విజయం సాధించినందుకు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఘన విజయం సాధించిన అందరినీ అభినందించారు నారా లోకేష్. By Jyoshna Sappogula 05 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #lokesh సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి