TDP : రుషికొండ ప్యాలెస్పై టీడీపీ జెండా.. సంబరాల్లో పార్టీ శ్రేణులు..! ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రుషికొండ ప్యాలెస్పై పార్టీ జెండా ఎగుర వేశారు. కాగా, ఇప్పటి వరకు రుషికొండపై వైసీపీ ప్రభుత్వం ఎవ్వరిని అనుమతించని విషయం తెలిసిందే. By Jyoshna Sappogula 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Visakha : ఎన్నికల ఫలితాల్లో (Election Results) టీడీపీ కూటమి (TDP Alliance) ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రుషికొండ ప్యాలెస్పై పార్టీ జెండా ఎగుర వేశారు. కాగా, ఇప్పటి వరకు రుషికొండపై వైసీపీ (YCP) ప్రభుత్వం ఎవ్వరిని అనుమతించని విషయం తెలిసిందే. Your browser does not support the video tag. Also Read : UP: దేశవ్యాప్తంగా తగ్గిన మోడీ క్రేజ్.. యూపీలో భారీ దెబ్బ! #rushikonda #andhra-pradesh #tdp-alliance సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి