TDP: ఈ నియోజకవర్గాల్లో నేడు చంద్రబాబు పర్యటన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాలో పర్యటన చేయనున్నారు. మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. By Jyoshna Sappogula 28 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి TDP Chief Chandrababu: నేడు టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటన చేయనున్నారు. మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు రాప్తాడులో రోడ్ షో తోపాటు బస్టాండ్ సర్కిల్లో బహిరంగ సభలో ప్రసింగించనున్నారు. #tdp-chief-chandrababu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి