Kurnool Breaking : కర్నూల్ లో మరో ప్రమాదం.. స్పాట్ లో ఒకరు మృతి...మరో 12 మందికి గాయాలు
కర్నూల్ జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎమ్మిగనూరులో ఆటోను తుఫాన్ వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో రంగవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. మహిళా కూలీలతో వెళుతున్న ఆటోను తుఫాన్ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
/rtv/media/media_files/2025/11/01/another-accident-in-kurnool-one-person-died-on-the-spot-2025-11-01-08-34-54.jpg)
/rtv/media/media_files/2025/09/02/police-angered-by-ganesh-immersion-2025-09-02-13-36-51.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/tdp-18-jpg.webp)