Visakhapatnam: విశాఖలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. యువకుడు స్పాట్ డెడ్..
విశాఖపట్నంలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారును అతి వేగంగా నడపడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్ లోనే చనిపోగా.. మరో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో విశాఖ బీచ్ రోడ్డులో ఇలాంటి ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 9 డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ జరిగాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Vizag-Car-Accident-jpg.webp)