గుంటూరు Vijayasai Reddy: గెలుపే లక్ష్యంగా పని చేయాలి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వైపీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. పలువురు వైసీపీ నేతలతో సమావేశమైన ఆయన.. వర్గ విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn