Modi: తిరుమలలో మోదీని చూశారా..తిరునామం, సాంప్రదాయ దుస్తులు!
తిరుమల స్వామి వారిని ప్రధాని మోదీ సోమవారం ఉదయం 8 గంటలకు దర్శించుకున్నారు. ఆయన స్వామి వారిని సాంప్రదాయ దుస్తులు, నుదట తిరునామం ధరించి దర్శించుకున్నారు.
తిరుమల స్వామి వారిని ప్రధాని మోదీ సోమవారం ఉదయం 8 గంటలకు దర్శించుకున్నారు. ఆయన స్వామి వారిని సాంప్రదాయ దుస్తులు, నుదట తిరునామం ధరించి దర్శించుకున్నారు.
ప్రధాని మంత్రి మోదీ భద్రతా విధులు నిర్వహించేందుకు తిరుమలకు వచ్చిన డీఎస్పీ గుండెపోటుతో కన్నుమూశారు. విజయవాడ పోరంకి కి చెందిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ (59) నడక మార్గంలో వెళ్తున్న ఆయన 1805 మెట్టు వద్ద కన్నుమూశారు.
తిరుపతి టీటీడీ బదిరుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. చందు అనే పిల్లవాడిపై తోటి విద్యార్థులు కెమికల్ ఆయిల్ పోసి నిప్పంటించారు. 80 శాతం గాయాలైన చందును ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిని అప్లై చేసుకోవడానికి నవంబర్ 23 చివరి తేదీ అని అధికారులు వివరించారు. ఆసక్తి ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలను తీసుకుంది. టీటీడీలో ప్రతి ఉద్యోగికి ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు..కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో అర్హత ఉన్నవారిని రెగ్యూలరైజ్ చేస్తున్నట్లు సమావేశంలో నిర్ణయించినట్లు చైర్మన్ భూమన తెలిపారు.
శుక్రవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి డిసెంబర్ కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలను టీటీడీ తెరవనుంది.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.ఉదయం వరహ పుష్కరిణిలో స్వామి వారి చక్రస్నాన మహోత్సవాన్ని పండితులు వేడుకగా ప్రారంభించారు. స్వామి వారికి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు.
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అయిన శనివారం ఉదయం …. శ్రీ మలయప్పస్వామిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. భక్తుల కోలాహలం మధ్యన శ్రీవారు భూదేవీ సమేత మలయప్ప స్వామిగా స్వర్ణ రథంలో ఊరేగారు.
కలియుగ ప్రత్యక్ష దైవం..అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల (tirumala) వెంకటేశ్వర స్వామి (venkateswara swami) వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామి వారికి సింహ వాహన(Simha Vahana seva) సేవ నిర్వహించారు.