ఆంధ్రప్రదేశ్ Pushpa Srivani: కురుపాంలో హ్యాట్రిక్ కొడతా..వైసీపీ జెండా ఎగురవేస్తా..! కురుపాంలో మూడోసారి వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పుష్పా శ్రీవాణి. వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి పథకాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థి జగదీశ్వరీ వేరే సీటు చూసుకుంటే బాగుండు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhoomi 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn