drug case: నవదీప్ డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్
నవదీప్ డ్రగ్స్ కేసులో హైకోర్టు ఇద్దరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి, స్నార్ట్ పబ్ యాజమాని సూర్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. వీరిద్దరు తిరిగి ఈ నెల 26న గుడిమల్కాపూర్ పోలీసుల ముందు హాజరుకావాలని హై కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/surya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-60-jpg.webp)