Gulam Nabi Azad: మెజార్టీ ముస్లింలు హిందుత్వం నుంచి మారిన వారే... గులాం నబీ ఆజాద్ సెన్సేషనల్ కామెంట్స్...!
కశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ(డీపీఏపీ) చీఫ్ గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలోని మెజార్టీ ముస్లింలు గతంలో హిందువులేనని అన్నారు. ముస్లింలలో అత్యధికులు హిందూ మతం నుంచి మారి వచ్చేనన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ స్వాగతిస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/2-38-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gulam-nabi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/3-11-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/iyr-krishna-rao.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/owaisi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ap-monister-roja.webp)