School Building: కుప్పకూలిన పాఠశాల భవనం.. 22 మంది విద్యార్థుల మృతి!
స్కూల్ నడుస్తుండగా రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది. ఈ ఘటన ఉత్తర మధ్య నైజీరియాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మరణించారు. మొత్తం 154 మంది విద్యార్థులు భవనంలో చిక్కుకుపోగా వారిలో 132 మందిని రక్షించారు. స్కూల్ టీచర్స్ విషయం తెలియరాలేదు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/07/25/rajasthan-2025-07-25-09-38-40.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/School-Building.jpg)