సత్యసాయి నీటి పథకం ఉద్యోగుల అర్థనగ్న ప్రదర్శన...!
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్యసాయి నీటి పథకం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత ఐదు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని చెబుతూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. త ఐదారు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. వెంటనే పాత బకాయిలను చెల్లించి తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సమ్మెలోకి వెళ్లారు.
/rtv/media/media_files/2025/11/19/modi-2025-11-19-11-20-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/satya-sai-jpg.webp)