Kareena Kapoor: సైఫ్ అలీఖాన్ దాడిపై భార్య కరీనా మరో కీలక పోస్ట్.. అసలేం జరిగిందంటే!
సైఫ్ అలీఖాన్ దాడి నేపథ్యంలో అయన సతీమణి కరీనా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ''మా కుటుంబానికి ఇది కష్టకాలం. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఈ సమయంలో మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు'' అని తెలిపారు.