Latest News In Telugu Sadhguru: ప్రాణపాయ స్థితిలో సద్గురు.. క్లారిటీ ఇచ్చిన ఈషా ఫౌండేషన్ ! సద్గురు జగ్గీ వాసుదేవ్ తన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయనకు బుధవారం ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను జర్నలిస్ట్ ఆనంద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. By srinivas 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn