Latest News In Telugu SA vs IND: రింకూ రిథమ్.. సూర్య మెరుపులు.. తడబడినా నిలబడిన భారత్ సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ 20లో ఓపెనర్లిద్దరూ హాండిచ్చినప్పటికీ, యంగ్ సెన్సేషన్ రింకూ, కెప్టెన్ సూర్య హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు సాధించింది. ఆ దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. By Naren Kumar 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn