ఏపీ అవతరణ వేడుకలపై వివాదం.. చంద్రబాబు కీలక ప్రకటన!
నవంబర్1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకు వస్తుందని అన్నారు. 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన త్యాగాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని తెలిపారు.
/rtv/media/media_files/2024/11/01/SbSozmdQAdwrO7Hi6Crx.jpg)