కేజీ ఉల్లిపాయ రూ. 25 లే..ఎక్కడంటే!
ఢిల్లీ- ఎన్సీఆర్ లో ఉండే ప్రజలకు కిలో ఉల్లిని రూ. 25 లకే అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధిక ధరలతో బాధపడుతున్న ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పుకోవచ్చు.
ఢిల్లీ- ఎన్సీఆర్ లో ఉండే ప్రజలకు కిలో ఉల్లిని రూ. 25 లకే అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధిక ధరలతో బాధపడుతున్న ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పుకోవచ్చు.
గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుంటే..అదే బాటలోకి టమాటా కూడా వచ్చి చేరుతుంది. ఉల్లి మాత్రమే వినియోగదారులను ఏడిపిస్తుందనుకుంటే ఇప్పుడు టమాటా కూడా వచ్చి చేరింది.
పండుగలు వచ్చాయంటే వ్యాపారాలు బాగా జరుగుతాయని వ్యాపారులు ఆలోచిస్తారు. పండుగల సీజన్ నవంబర్ 22 తో పూర్తి అవ్వగా..ఆ మరుసటి రోజు నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఈ ఏడాది పెద్దగా ముహుర్తాలు లేకపోవడం వల్ల ఈసారి సీజన్ లో భారీగా వివాహలు జరుగుతున్నాయి. సుమారు 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా.
బంగారం అంటే ఆశపడని వారు ఎవరూంటారు. కానీ బంగారం ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని చేరాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర మెల్లిమెల్లిగా కిందకి దిగి వస్తున్నట్లు తెలుస్తుంది.