BIG BREAKING: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఖతం.. మోదీ సంచలన ట్వీట్!
తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్తో విసిగిపోయారని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ తర్వాత తెలుగులో ప్రధాని ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ దుష్ట పాలన భయం జ్ఞాపకాలతో ఉన్న ప్రజలు ఆశగా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు.
/rtv/media/media_files/2024/11/27/ySrCA6G9SDU8bs7l9tJF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Devendra-Fadnavis.jpg)
/rtv/media/media_files/2024/11/17/Pev3HW0BWFUXgUGAzBQQ.jpg)