Petrol prices : మరోసారి పెరిగిన పెట్రోధరలు..ఈసారి ఏకంగా...
దేశవ్యాప్తంగా సామాన్యుడిపై ఇంధన భారం మరోసారి భారీగా పడింది. ఇంధన ధరలు వరుసగా పెరగడం ఇది నాలుగోసారి. తాజా సవరణ ప్రకారం లీటర్ పెట్రోల్పై రూ. 2.84, డీజిల్పై రూ. 2.86 మేర పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
/rtv/media/media_files/2025/10/18/nirmala-2025-10-18-21-14-39.jpg)
/rtv/media/media_files/2025/04/07/n56wbnrQrS5NWlgW23tO.jpg)