Chevella Bus Accident: పెరుగుతున్న మృతుల సంఖ్య.. చేవెళ్ల ఘటనపై పవన్, లోకేష్ దిగ్భ్రాంతి
చేవెళ్లలో ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్తో ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై AP ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
/rtv/media/media_files/2025/11/08/pawan-kalyan-inspected-mamandur-forest-2025-11-08-16-16-30.jpg)
/rtv/media/media_files/2025/11/03/chevella-bus-accident-2025-11-03-10-42-49.jpg)
/rtv/media/media_files/2025/10/30/pawan-kalyan-2025-10-30-13-37-16.jpg)