Tamil Nadu: ఒకప్పుడు సీఎం...ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ..పన్నీర్ సెల్వం పరిస్థితి
ముఖ్యమంత్రిగా ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన పన్నీర్ సెల్వం నేడు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. తన ఉనికి కోసం తానే పోరాడుతున్న ఈ మాజీ సీఎంకు మద్దతు ప్రకటించింది బీజేపీ. రామనాథపురం నుంచి ఈయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-26T123618.163-jpg.webp)