Road accident : గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం....స్పాట్ లో 30 మంది..
గుంటూరు పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టూరిస్టు బస్సు అదుపు తప్పి పంట కాల్వలోకి వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/media_files/2025/09/20/road-accident-2025-09-20-10-15-33.jpg)
/rtv/media/media_files/2025/09/15/married-woman-dies-after-medical-treatment-is-delayed-2025-09-15-07-18-16.jpg)