Simhachalam: సింహాచలంలో గిరి ప్రదక్షిణ.. ప్రమాదకర స్థితిలో భక్తులు
సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గిరిప్రదర్శణకు లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో భారీ రద్దీ నెలకొంది. ఉదయం నుంచే తరలివచ్చిన భక్త జనంతో అప్పన్న స్వామి తొలి పావంచా వద్ద భారీగా జనం పోగయ్యారు. తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి.
/rtv/media/media_files/2026/04/20/fotojet-2026-04-20-10-40-44.jpg)
/rtv/media/media_files/2025/07/09/simhachalam-giri-pradakshina-2025-07-09-18-15-29.jpg)
/rtv/media/media_files/2025/04/30/DALGvDBotA8QKBJkBxq8.jpg)