29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి.. రికార్డు సృష్టించిన నేపాలీ!
ఎవరెస్ట్ మ్యాన్'గా పేరొందిన 54 ఏళ్ల నేపాల్ పర్వతారోహకురాలు కమీ రీటా 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించాడు.దీనిపై ఆయన ఈ విధంగా స్పందించాడు.
ఎవరెస్ట్ మ్యాన్'గా పేరొందిన 54 ఏళ్ల నేపాల్ పర్వతారోహకురాలు కమీ రీటా 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించాడు.దీనిపై ఆయన ఈ విధంగా స్పందించాడు.
నేపాల్ మేయర్ కూతురు ఆరతి హమాల్ గోవాకు రాగా.. ఆమె గత సోమవారం నుంచి కనిపించడం లేదని స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న పోలీసులు భారత పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే ...ఆమె ఓషో మెడిటేషన్ ఫాలో అవుతుందని, దాని కోసం కొద్ది నెలలుగా ఆమె గోవాలో ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
భారత్లో పర్యటనకు వచ్చిన ఓ స్పెయిన్ మహిళపై ఝార్ఖండ్లో సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆమె పర్యటన ముగియడంతో నేపాల్కు వెళ్తుండగా.. భారత పౌరులు మంచివాళ్లని.. నన్ను చాలా బాగా చూసుకున్నారని అన్నారు. నేరస్థులను మాత్రమే నిందించానని పేర్కొన్నారు.
నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లామిచానెకు ఖాట్మండ్ కోర్టు షాక్ ఇచ్చింది. గతేడాది ఖాట్మండులోని స్థానిక హోటల్లో 17 ఏళ్ల అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేల్చింది. విచారణలో జైలు శిక్షపై నిర్ణయం తీసుకుంటామని ఏకసభ్య ధర్మాసనం వెల్లడించింది.
భారత్ బాటలోనే నేపాల్ కూడా చైనాకు గట్టి షాకిచ్చింది. నేపాల్ కూడా టిక్ టాక్ ను నిషేధించింది. ప్రచండ మంత్రివర్గ సమావేశంలో టిక్ టాక్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం రాత్రి నేపాల్లో భూకంపం రావడంతో మృతుల సంఖ్య 140కి చేరింది. వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిక్టార్ స్కేల్పై 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఆసియా క్రీడలు 2023లో భారత్ నేపాల్ మీద గెలిచి సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్ళింది. 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుపొందాలంటే 203 పరుగులుచేయాల్సి ఉండగా నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది.
ఆసియా క్రీడల్లో మొదటి క్వార్టర్ ఫైనల్స్ లో భారత జట్టు నేపాల్ మీద అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.