నేషనల్ Karnataka Bjp Mla:దేశానికి తొలి ప్రధాని నేతాజీ అంటున్న బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే(Bjp Mla) మాత్రం భారత తొలి ప్రధాని నెహ్రు కాదు..నేతాజీ సుభాష్ చంద్రబోస్(Subhash Chandrabose) అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.బ్రిటీష్ (British) వారిలో సుభాష్ చంద్రబోస్ భయాన్ని నింపారు.. By Bhavana 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ'మూడు' ప్రత్యేకత ఏంటి? .. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించి మూడో సారి అధికార పగ్గాలను చేబడతామని ప్రధాని మోడీ ప్రకటించారు. అత్యంత ధీమాతో, ఆత్మవిశ్వాసంతో ఆయన ఈ ప్రకటన చేశారు. తన ప్రభుత్వంపై 26 పార్టీలతో కూడిన విపక్ష కూటమి ..'ఇండియా' అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. By M. Umakanth Rao 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఆనాడే ప్రధాని మోడీ జోస్యం విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ 2019 లోనే జోస్యం చెప్పారు. నాడు తన ప్రభుత్వం పై అవి అవిశ్వాసం పెట్టినప్పుడు 2023 లో కూడా ఇలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రభుత్వ వర్గాలు ఆ నాటి ఆయన ప్రసంగాన్ని మళ్ళీ బుధవారం గుర్తుకు తెచ్చాయి. మణిపూర్ అంశంపై మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆయన ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. By M. Umakanth Rao 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn