బాలికకు డ్రగ్స్ ఇచ్చి పలు మార్లు .. మైనర్ పై అత్యాచార ఘటనలో సంచలన విషయాలు...!
ఢిల్లీలో స్నేహితుని కుమార్తెపై ప్రభుత్వ అధికారి అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారానికి పాల్పడే ముందు బాలికకు ప్రేమేందర్ ఖాఖా ప్రతిసారీ మాదక ద్రవ్యాలు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలిందని పోలీసులు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఒకానొక సందర్బంలో బాలికకు మెలుకవ వచ్చి లేచి చూసే సరికి తన ఒంటిపై గాయాలు వున్నట్టు గమనించిందని వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/gng-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/delhi-1-jpg.webp)