నేడు మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం. రెడీ అవుతున్న ప్రతిపక్షనేతలు..!!
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు నేడు లోక్సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తమ ఎంపీలను సభకు హాజరుకావాలని కాంగ్రెస్ ఈరోజు విప్ జారీ చేసింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు నేడు లోక్సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తమ ఎంపీలను సభకు హాజరుకావాలని కాంగ్రెస్ ఈరోజు విప్ జారీ చేసింది.
ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయా..? ప్రస్తుత రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రాత పోషించబోతున్నారా..? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమన్న పవన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్యమేంటి..? నేడు చంద్రబాబు-పవన్ సమావేశం వెనుక రహస్యం ఏంటీ..? పవన్ ఢిల్లీ ముచ్చట చంద్రబాబు చెవిలో వేయనున్నారా..? ఎన్నికలకు మళ్లీ మూడు పార్టీలు కలిసి రంగంలోకి దిగనున్నాయా..?
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.