Maoist Party: సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదు..అభయ్ వ్యక్తిగతం...మావోయిస్టు పార్టీ
సాయుధ పోరాటాన్ని విరమిస్తామని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్రావు ఎలియాస్ అభయ్ ఎలియాస్ సోనూ పేరిట లేఖలు విడుదలయ్యాయి. అయితే సాయుధ పోరాటం కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట మరో లేఖ వెలువడింది.
/rtv/media/media_files/2025/11/28/fotojet-2025-11-28t070904713-2025-11-28-07-09-40.jpg)
/rtv/media/media_files/2025/04/05/RX6weqS5SK8Aoj1I1hD2.jpg)