Manchiryal : మంచిర్యాల జిల్లాలో దారుణం. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యభర్తల మధ్య వచ్చి విభేధాల నేపథ్యంలో భర్తను భార్య కత్తితో నరికి చంపింది. భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం జరిగిన ఈ ఘటనతో పోలీసులు కేసు నమోదు చేశారు.
/rtv/media/media_files/2026/04/20/fotojet-99-2026-04-20-06-58-57.jpg)
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)