Kyathanapalli : క్యాతనపల్లిలో హైటెన్షన్..మంత్రి వివేక్ వాహనంపై రాళ్లదాడి
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి వివేక్ వాహనంపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడంతో వాహనం స్వల్పంగా ధ్వంసమైంది.
/rtv/media/media_files/2026/03/02/fotojet-16-2026-03-02-19-00-04.jpg)
/rtv/media/media_files/2026/02/17/fotojet-13-2026-02-17-11-58-16.jpg)