YSRCP : వైసీపీ నేత దారుణ హత్య
AP: కర్నూలు జిల్లాలో రాజకీయ హత్య కలకలం రేపింది. మహానంది మండలం సీతారామపురంలో దారుణ హత్య జరిగింది. వైసీపీ నేత సుబ్బారాయుడును దుండగులు రాళ్లతో కొట్టి, నరికి చంపారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలే చంపారని మృతుడి భార్య ఆరోపణ చేస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/lokesh-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/YCP-LEADER.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/check.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/MAHANANANDI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/knl-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tdp-bjp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ycp-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/srisailam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/knl-ycp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/lawyer-jpg.webp)