మేం రాగానే...టీడీపీ వాళ్లను నరికేస్తాం : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామని హెచ్చరించారు.
/rtv/media/media_files/2025/04/09/1KtEB7Matp9SoGEMsl2q.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kcr-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-1.png)