హిందూ మహాసముద్రంలో చైనా ‘సైలెంట్’ వార్.. భారత్ తీరంలో డ్రాగన్ నౌకల నిఘా!
దక్షిణాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతుండగా హిందూ మహాసముద్రంలో చైనా తన వ్యూహాత్మక ఉనికిని ప్రమాదకరంగా విస్తరిస్తోంది. శాస్త్రీయ పరిశోధనల ముసుగులో అత్యాధునిక నిఘా నౌకలను మోహరిస్తూ భారత్ తీరప్రాంతాలపై కన్నేసింది.
/rtv/media/media_files/2026/03/26/shi-yan-6-2026-03-26-08-11-43.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-4-6-jpg.webp)