MLA Rajasingh : భారత్-పాక్ మ్యాచ్పై రాజాసింగ్ సంచలన కామెంట్స్
భారత్-పాక్ మ్యాచ్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్-పాక్ మ్యాచ్ను బై కాట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మ్యాచ్ ఆడకపోతేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్-పాక్ మ్యాచ్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్-పాక్ మ్యాచ్ను బై కాట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మ్యాచ్ ఆడకపోతేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి ఐక్యరాజ్యసమితిలో ఓ చరిత్రాత్మక తీర్మానంపై భారత్ అనుకూలంగా ఓటు వేసింది. పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించడాన్ని బలపరిచే ఈ తీర్మానం ‘న్యూయార్క్ డిక్లరేషన్’ పేరుతో ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది.
బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే కీలక కామెంట్స్ చేశారు. శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను ఆదిత్య థాకరే బురఖా ధరించి చూస్తారని ఆయన ఆరోపించారు.
సాధారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. అయితే ఆసియా కప్ లో భాగంగా ఎల్లుండి అంటే సెప్టెంబర్ 14వ తేదీన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు మాత్రం ఇంకా అమ్ముడుపోలేదు.
ఆసియా కప్ లో భాగంగా ఆదివారం ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పుడీ మ్యాచ్ పై రాజకీయ వివాదం చెలరేగింది. బీసీసీఐపై శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) తీవ్రస్థాయిలో విరుచుకపడింది.
టపాసులపై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. కేవలం ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశమంతటా బ్యాన్ చేయాలని సూచించింది. కాలుష్యం ఒక్క ఢిల్లీ ప్రజలకే కాదు.. దేశంలో అనేక చోట్ల వాయు కాలుష్యం విపరీతంగా ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
గత 37 ఏళ్లుగా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న ఓ పాకిస్తానీ దంపతులను తక్షణమే దేశం విడిచి వెళ్ళాలని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఆదేశించింది. మహ్మద్ ఖలీల్ ఖాజీ, ఆయన భార్య ఆరిఫా ఖాజీ 1988లో పాకిస్తాన్ పాస్పోర్టులతో భారతదేశంలోకి ప్రవేశించారు.
ఇంతకు ముందు యూరోపియన్ యూనియన్..ఇప్పుడు జీ 7 దేశాలు..అమెరికా పద్ధతి ఏంటో అంతు పట్టకుండా ఉంది. ఒకవైపు భారత్ తో వాణిజ్య సంబంధాలను మెరుగు పర్చుకుంటామని చెబుతూనే మరోవైపు జీ7 దేశాలకు భారత్ పై అదనపు సుంకాలను విధించాలని ఒత్తిడి చేస్తోంది.