Earthquake: భారతదేశంతో సహా 3 దేశాలలో భూకంపాలు.. గజగజ వణికిపోయిన జనాలు
ఇవాళ మూడు దేశాల్లో భూకంపాలు సంభవించాయి. భారతదేశంతో పాటు ఇరాన్, తజికిస్తాన్లో కూడా భూకంపాలు ప్రజలను వణికించాయి. ఈ మూడు దేశాలలో భూకంప తీవ్రత 2 నుండి 6 వరకు ఉంది. దీని కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా వెల్లడికాలేదు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/07/14/major-earthquake-in-indonesia-2025-07-14-12-51-22.jpg)