Gaza Peace Board: ట్రంప్ ప్రకటించిన గాజా పీస్ బోర్డులో గొడవలు.. పాకిస్థాన్ Vs ఇజ్రాయెల్
గాజాలో శాంతి స్థాపనే ధ్యేయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆయన పీస్ బోర్డ్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాకిస్థాన్కు సభ్యత్వం కల్పించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
/rtv/media/media_files/2026/01/26/gaza-master-plan-2026-01-26-14-43-49.jpg)
/rtv/media/media_files/2026/01/22/trump-2026-01-22-20-42-03.jpg)