బంగ్లాదేశ్కు భారత్ భరోసా.. పైప్లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్ సప్లై
పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఇంధన సంక్షోభాన్ని తీర్చేందుకు భారత్ కీలక ముందడుగు వేసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా మంగళవారం పర్బతిపూర్ సరిహద్దు పైప్లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్ను భారత్ సరఫరా చేసింది.
/rtv/media/media_files/2026/04/05/petrol-2026-04-05-21-07-48.jpg)
/rtv/media/media_files/2026/03/10/diesel-to-bangladesh-2026-03-10-16-08-35.jpg)