బిజినెస్ Financial frauds: మనదేశంలో దాదాపు సగం మంది ఆర్థిక మోసాలకు గురవుతున్నారు..ఆర్బీఐ మనదేశంలో ఎక్కువ శాతం ప్రజలు ఆర్ధికమోసాలకు గురవుతున్నారని ఒక సర్వే తేల్చింది. ఈ సర్వేలో 43 శాతం మంది క్రెడిట్ కార్డులు, 36 శాతం మంది యూపీఐ లావాదేవీల కారణంగా మోసపోయామని చెప్పారు.ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మోసం కేసులు166 శాతం పెరిగాయి. By KVD Varma 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn