MS Dhoni: క్రికెట్ అకాడమీ పేరుతో ధోనీకి టోకరా...15కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..ఇద్దరిపై కేసు..!!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మాజీ వ్యాపార భాగస్వాములు రూ.15 కోట్ల మేర మోసం చేశారంటూ శుక్రవారం కోర్టును ఆశ్రయించాడు.ధోని ఫిర్యాదుతో అర్కాస్పోర్ట్స్ యజమాని మిహిర్ దివాకర్, సౌమ్యా విశ్వాస్ లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-29T151328.070-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-2-2.png)