Scrap: చెత్తను అమ్మి రూ.500 కోట్లు సంపాదించిన కేంద్రం
ప్రభుత్వ కార్యాలయాల్లో చెత్తను అమ్మడంతో కేంద్రానికి రూ.500 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 2 నుంచి 31 వరకు చేపట్టిన మూడో విడత ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమంలో ఈ ఆదాయం లభించినట్లు కేంద్ర పర్సనల్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T131906.511.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cleanliness-campaign-jpg.webp)