Apoori Somanna: వైఎస్ షర్మిలకు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి ఏపూరి సోమన్న..
ప్రముఖ తెలంగాణ గాయకుడు, వైఎస్సార్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఈ రోజు ఆయన మంత్రి కేటీఆర్ ను బీఆర్ఎస్ నేతలు బల్కా సుమన్, దేశపతి శ్రీనివాస్ తో కలిసి చర్చలు జరిపారు.
ఎన్డీయే కూటమిలో చేరిన జేడీఎస్
జేడీఎస్ పార్టీ ఎన్డీయే కూటమిలో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించింది. ఆ పార్టీ అధినేత కుమార స్వామి అమిత్ షా తో భేటీ అయ్యారు. అమిత్ షా ఆయనకు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయింది. మొన్నటివరకూ జేడీఎస్ తమతో కలుస్తుందని గులాబీ పార్టీ అనుకుంటూ వచ్చింది.
BRS Party: కడియం శ్రీహరికి జైకొట్టిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో సయోధ్య.. వివరాలివే!
బీఆర్ఎస్ పార్టీలో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నడుమ నెలకొన్న వివాదాలకు తెరపడింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగిన చర్చల్లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరికి రాజయ్య తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సొంత పార్టీ కార్పోరేటర్ల బిగ్ షాక్
వరంగల్లో బీఆర్ఎస్కు భారీ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలకు తెలియకుండా అధికార పార్టీకి చెందిన సుమారు 15 మంది కార్పోరేటర్లు రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్కు వ్యతిరేకగా పోరాటం చేద్దామని తీర్మానించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Rajasingh: ఇళ్ల గురించి కేటీఆర్కు తెలుసా.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
మంత్రి కేటీఆర్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండో విడత డబుల్ బెడ్ రూమ్ల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఏమీ మాట్లాడాడో అతని కైనా అర్థం అయిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎంత మందికి ఇళ్లు ఇస్తున్నారో కేటీఆర్కు తెలుసా అని ప్రశ్నించారు.
Etala Rajender: బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట
బీజేపీ పార్టీ రైతులకు పెద్దపీట వేయబోతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు ఉపయోగపడే అంశాలపై ఆలోచిస్తామన్నారు. అతి త్వరలో మంచి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తామని ఈటల తెలిపారు.
Bandi Sanjay:15 దశాబ్దాల కల నెరవేతోంది
మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లుపై బీజేపీకి ఉన్న చిత్తశుద్దికి ఇది నిదర్శనమన్నారు.
Rajagopal Reddy:ఎమ్మెల్సీ కవితపై.. బీజేపీ నేత కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్
బీఆర్ఎస్పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తున్న సమయంలో పార్లమెంట్లో కేసీఆర్ లేడని, ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తున్న సమయంలో కవిత ఎంపీగా లేరన్న ఆయనా.. అయినా ఆ క్రెడిట్ అంతా తమదే అనే విధంగా చెప్పుకోవాలని చూస్తున్నారన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Khammam-huge-shock-to-BRS-Tummala-Nageswara-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/vemula-veeresham-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-22-at-5.17.16-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jds-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/mla-rajaiah-kadiyam-srihari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-58-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-56-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-54-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-42-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-41-jpg.webp)